Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (14:55 IST)
విశాఖపట్టణం నుంచి కిరండోల్‌కు వెళుతున్న ప్యాసింజర్ రైలు ఒకటి కిరండోల్ వద్ద పట్టాలు తప్పింది. అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన రైలు డ్రైవర్ రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక సిబ్బంది సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎలాంటి చిన్నపాటి గాయం కూడా కాలేదు.
 
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ, చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పండుగల సెలవుల కారణంగా విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments