Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్‌ నాయుడుకు సంసద్‌ రత్న పురస్కారం

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:07 IST)
టిడిపి ఎంపి కె రామ్మోహన్‌ నాయుడిని సంసద్‌ రత్న పురస్కారం వరించింది. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి సునీల్‌ అరోరా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నయ్కి చెందిన ప్రైమ్‌ పాయింట్‌ పౌండేషన్‌ పుష్కరకాలంగా సంసద్‌ రత్న పురస్కారాలు అందజేస్తోంది. ఈ ఏడాది రామ్మోహన్‌తో సహా 10 మందికి ఈ పురస్కారం అందజేసింది.

ఈ అవార్డు అందుకున్న అనంతరం రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గతంలో లాగానే ఇక ముందు కూడా ప్రజా సమస్యలను లోక్‌సభలో లేవనెత్తుతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments