Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అమ్మాయికి మా ఇంటి నుంచి తాళి, చీర పంపాం: పరిటాల శ్రీరామ్

అనంత‌పురం జిల్లాలో ఎక్క‌డ ఏ హ‌త్య జ‌రిగినా, కిడ్నాప్ జ‌రిగినా త‌న‌తో ముడిపెట్ట‌డం భావ్యం కాద‌న్నారు మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్‌ తదితర ఘటనల వెనుక తన హస్

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (14:22 IST)
అనంత‌పురం జిల్లాలో ఎక్క‌డ ఏ హ‌త్య జ‌రిగినా, కిడ్నాప్ జ‌రిగినా త‌న‌తో ముడిపెట్ట‌డం భావ్యం కాద‌న్నారు మంత్రి ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్‌ తదితర ఘటనల వెనుక తన హస్తం లేదని ఆయన తెలిపారు. కేఎన్ పాల్యలో చనిపోయిన అమ్మాయి పెళ్లికి మా ఇంటి నుంచే తాళిబొట్టు, చీర పంపామని శ్రీరామ్ చెప్పారు. 
 
అంతే కాకుండా... మా చిన్నాన్న చనిపోతే దాని గురించి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం. పరస్పర అభివృద్ధి కోసం అందరం కలిసి పాటుపడ్డాం. ఐదు రోజులపాటు ఎంతో కష్టపడి ఆయన మా చెల్లి పెళ్లి చేశారు. చమన్ మా ఇంట్లో వ్యక్తి. నాన్నకు కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తి. రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి మా మనసుల్ని గాయపరుస్తున్నారని శ్రీరామ్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 
 
నాగూర్ హుస్సేన్ అనే మాజీ మావోయిస్టుతో కలిసి పదిమంది హత్యకు కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా లేనిది ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ.. పరిటాల కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మేం భూ దందాలు చేయడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments