Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను అంగీకరించలేదని ప్రేయసితో కలసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 21 మే 2019 (14:02 IST)
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వల్లూరు మండలం గంగాయపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. 
 
రైల్వే పోలీసుల కథనం ప్రకారం ప్రియుడు రమేష్ బాబు అనంతపురం జిల్లా 1 టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే రమేష్‌ కుటుంబ సభ్యులు జూన్ 5వ తేదీన వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. తమ పెద్దలు ప్రేమ వివాహం జరిపించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట రైల్వే ట్రాక్ పైన తలపెట్టి దారుణానికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments