Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను అంగీకరించలేదని ప్రేయసితో కలసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 21 మే 2019 (14:02 IST)
తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వల్లూరు మండలం గంగాయపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. 
 
రైల్వే పోలీసుల కథనం ప్రకారం ప్రియుడు రమేష్ బాబు అనంతపురం జిల్లా 1 టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే రమేష్‌ కుటుంబ సభ్యులు జూన్ 5వ తేదీన వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. తమ పెద్దలు ప్రేమ వివాహం జరిపించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట రైల్వే ట్రాక్ పైన తలపెట్టి దారుణానికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments