Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (15:00 IST)
పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ వార్త విహార యాత్రికులకు గుడ్ న్యూస్ కానుంది. పాపికొండల అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలనుకునే వారు ఈ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అకాల వర్షాల కారణంగా ఇటీవల పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. 
 
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేసవి కాలం కావడంతో  విహార యాత్రకు అధికారులుడ మళ్లీ పచ్చజెండా ఊపారు. కంట్రోల్ రూము వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి మంగళవారం రెండు బోట్లు పర్యాటకులతో వెళ్లినట్టు అధికారులు చెప్పారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments