Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలకు నిప్పు

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (11:48 IST)
బాపులూరు మండలం అంపాపురంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. అంపాపురం జాతీయ రహదారి సమీపంలో ఉన్న రుచి పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రొక్లెయిన్, ట్రాక్టర్ పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యాయి. 
 
భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments