Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరికోత యంత్రాన్ని ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే డా.వల్లభనేని వంశీ

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (10:49 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అండగా వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గ‌న్న‌వ‌రం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలంలోని తుట్టగుంట గ్రామానికి చెందిన గుడిసే బాలస్వామి,డొక్కు సాంబశివరావు, దాసరి సీతమ్మల‌కు రూ.30,95,000/- విలువ చేసే వరికోత యంత్రాలకు రూ.8,88,000/- ప్రభుత్వ రాయితీ ద్వారా అందచేశారు.

 
రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నార‌ని ఎమ్మెల్యే వంశీ చెప్పారు. వ్యవసాయనికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై అందచేయడమే కాకుండా రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు అండగా ​ఉండే ప్రభుత్వం వైసీపీ ప్ర‌బుత్వం అని శాసనసభ్యులు తెలిపారు.
 
 
నియోజకవర్గంలో రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, లోతట్టు ప్రాంతాలకు సొంత నిధులతో మోటార్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అని రైతు నాయ‌కులు కొనియాడారు. రైతు క్షేమమే తన సంతోషంగా భావించే శాసనసభ్యులు ఉండటం గ‌న్న‌వ‌రం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అండగా నియోజకవర్గంలో ప్రతి రైతు శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు డా.వల్లభనేని వంశీ అని నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments