Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (15:17 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరుకాలేకపోయారు. పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలకు వెళ్లారు. పవన్ రాకతో పోలీసులు అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆయన ప్రయాణించే మార్గాల్లో ఏ ఒక్క వాహనానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
 
ముఖ్యంగా, సోమవారం జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు విశాఖలో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కొందరు విద్యార్థులు బయలుదేరారు. అయితే, పవన్ రాక కారణంగా ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ 30 మంది విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు. దీంతో వారు పరీక్షను రాయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ, తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments