Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి చెల్లుబాటు కాలేదు: జగన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (22:27 IST)
నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పంధించారు. సలాం కుటుంబం చనిపోతూ సెల్పీ తీసిన వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా వేరే ఆలోచన లేకుండా న్యాయబద్దంగా ఏం చేయాలో దాని ప్రకారమే చేశామని వెల్లడించారు.
 
పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదని, కానీ తమ ప్రభుత్వంలో అందరూ సమానులే. తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటే. న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. గతంలో టీడీపీకి సంబంధించిన కాపు వెల్పేర్ కార్పోరేషన్ నామిని డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇవాళ నంద్యాల నింధితుల కోసం బెయిల్ ఫిటిషన్ వేశారని సీఎం జగన్ ఆరోపించారు.
 
కోర్టులో వీరి పలుకుబడి ముందు తమ పలుకుబడి సరిపోవడం లేదని, కోర్టులో బెయిల్ కూడా తమ కళ్ల ముందే లభించిందని తెలిపారు. మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వం మాది. కానీ తప్పు లేకపోయినా మాపై బురద చల్లడమే బాధాకరంగా ఉంది. ఆ బాధలోనే ఇలా మాట్లాడవలసివస్తుందని సీఎం జగన్ వివరించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments