Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి చెల్లుబాటు కాలేదు: జగన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (22:27 IST)
నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పంధించారు. సలాం కుటుంబం చనిపోతూ సెల్పీ తీసిన వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా వేరే ఆలోచన లేకుండా న్యాయబద్దంగా ఏం చేయాలో దాని ప్రకారమే చేశామని వెల్లడించారు.
 
పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదని, కానీ తమ ప్రభుత్వంలో అందరూ సమానులే. తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటే. న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. గతంలో టీడీపీకి సంబంధించిన కాపు వెల్పేర్ కార్పోరేషన్ నామిని డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇవాళ నంద్యాల నింధితుల కోసం బెయిల్ ఫిటిషన్ వేశారని సీఎం జగన్ ఆరోపించారు.
 
కోర్టులో వీరి పలుకుబడి ముందు తమ పలుకుబడి సరిపోవడం లేదని, కోర్టులో బెయిల్ కూడా తమ కళ్ల ముందే లభించిందని తెలిపారు. మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వం మాది. కానీ తప్పు లేకపోయినా మాపై బురద చల్లడమే బాధాకరంగా ఉంది. ఆ బాధలోనే ఇలా మాట్లాడవలసివస్తుందని సీఎం జగన్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments