Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి చెల్లుబాటు కాలేదు: జగన్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (22:27 IST)
నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పంధించారు. సలాం కుటుంబం చనిపోతూ సెల్పీ తీసిన వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా వేరే ఆలోచన లేకుండా న్యాయబద్దంగా ఏం చేయాలో దాని ప్రకారమే చేశామని వెల్లడించారు.
 
పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదని, కానీ తమ ప్రభుత్వంలో అందరూ సమానులే. తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటే. న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. గతంలో టీడీపీకి సంబంధించిన కాపు వెల్పేర్ కార్పోరేషన్ నామిని డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇవాళ నంద్యాల నింధితుల కోసం బెయిల్ ఫిటిషన్ వేశారని సీఎం జగన్ ఆరోపించారు.
 
కోర్టులో వీరి పలుకుబడి ముందు తమ పలుకుబడి సరిపోవడం లేదని, కోర్టులో బెయిల్ కూడా తమ కళ్ల ముందే లభించిందని తెలిపారు. మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వం మాది. కానీ తప్పు లేకపోయినా మాపై బురద చల్లడమే బాధాకరంగా ఉంది. ఆ బాధలోనే ఇలా మాట్లాడవలసివస్తుందని సీఎం జగన్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments