Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు బరువైన ఆన్లైన్ విద్య

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:39 IST)
జూలై నెల అడుగు పెట్టినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడం మరోవైపు సడలింపుతో లాక్‌డౌన్ కొనసాగడం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు ఆన్లైన్ విద్య పేరిట కాసులు దండుకుంటున్నాయి.
 
లాక్‌డౌన్ నేపధ్యంలో జీవో నెం 46 ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టనైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజులు మాత్రము వసూలు చేయాలని అది కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను నొప్పించరాదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆన్‌లైన్ విద్య విద్యార్థులకు బరువుగా మారింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments