Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు బరువైన ఆన్లైన్ విద్య

Webdunia
గురువారం, 2 జులై 2020 (16:39 IST)
జూలై నెల అడుగు పెట్టినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడం మరోవైపు సడలింపుతో లాక్‌డౌన్ కొనసాగడం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు ఆన్లైన్ విద్య పేరిట కాసులు దండుకుంటున్నాయి.
 
లాక్‌డౌన్ నేపధ్యంలో జీవో నెం 46 ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టనైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజులు మాత్రము వసూలు చేయాలని అది కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను నొప్పించరాదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆన్‌లైన్ విద్య విద్యార్థులకు బరువుగా మారింది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments