Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:00 IST)
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిపాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. తొలి దశలో 790 టన్నుల ఉల్లిపాయలు ముంబయి చేరుకున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. అందులో కొంత సరుకును ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లకు దిగుమతి ఖర్చు రూ.57/రూ.60గా నిర్ణయించి సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
 
టర్కీ, ఈజిప్టు, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 12 వేల టన్నుల ఉల్లిపాయలు రావచ్చునని తెలిపారు. ప్రభుత్వం తరుపున మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎంటిసి) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
కేజీ ఉల్లి ధర రూ.100 నుంచి రూ.160కు చేరుకున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments