Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై అట్రాసిటీ కేసు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (16:32 IST)
ప్రకాశం జిల్లాకు చెందిన అధికార వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై ఒంగోలు జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం వెల్లడించారు. 
 
ప్రకాశం జిల్లా ముంగమూరు సెంటరులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు కోరుతున్నారు. అదే అంశంపై వైకాపా నేత గుప్తా సుబ్బారావుతో వారంతా వెళ్లగా, వారిలో మేయరు గంగాడ సుజాత కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమెను కులం పేరుతో గుప్తా సుబ్బారావు దూషించినట్టు మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల ఈ కేసును నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments