Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై అట్రాసిటీ కేసు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (16:32 IST)
ప్రకాశం జిల్లాకు చెందిన అధికార వైకాపా నేత గుప్తా సుబ్బారావుపై ఒంగోలు జిల్లా పోలీసులు అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం వెల్లడించారు. 
 
ప్రకాశం జిల్లా ముంగమూరు సెంటరులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు కోరుతున్నారు. అదే అంశంపై వైకాపా నేత గుప్తా సుబ్బారావుతో వారంతా వెళ్లగా, వారిలో మేయరు గంగాడ సుజాత కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమెను కులం పేరుతో గుప్తా సుబ్బారావు దూషించినట్టు మేయర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల ఈ కేసును నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments