Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేతపూడిలో కొనసాగుతున్న రైతులు రైతుకూలీలు నిరసన దీక్షలు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:13 IST)
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు, రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు 333వ రోజు కూడా కొనసాగినాయి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో అడపా బిక్షరావు, కలవకోల్లు గోపి గుండాల వెంకటేశ్వరరావు, రాయపూడి యనాదిరావు, తోట శ్రీనివాసరావు కర్నాటి కృష్ణ, అడవి శివ శంకరరావు, కోసూరి భీమయ్యా, వాసా వెంకటేశ్వరరావు, అడపా వెంకటేశ్వరరావు, గైరుబోయిన పొలురాజు,  గైరుబోయిన నాగరాజు, కలవకోల్లు నరసింహస్వామి, గైరుబోయిన బసవయ్య, రాణిమేకల బాలయ్య, గైరుబోయిన సాంబయ్య, శిరంసెట్టి దుర్గరావు, గైరుబోయిన పాములు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు జూటు దుర్గరావు, బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments