Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేతపూడిలో కొనసాగుతున్న రైతులు రైతుకూలీలు నిరసన దీక్షలు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:13 IST)
మంగళగిరి మండలం బేతపూడిలో అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు, రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు 333వ రోజు కూడా కొనసాగినాయి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో అడపా బిక్షరావు, కలవకోల్లు గోపి గుండాల వెంకటేశ్వరరావు, రాయపూడి యనాదిరావు, తోట శ్రీనివాసరావు కర్నాటి కృష్ణ, అడవి శివ శంకరరావు, కోసూరి భీమయ్యా, వాసా వెంకటేశ్వరరావు, అడపా వెంకటేశ్వరరావు, గైరుబోయిన పొలురాజు,  గైరుబోయిన నాగరాజు, కలవకోల్లు నరసింహస్వామి, గైరుబోయిన బసవయ్య, రాణిమేకల బాలయ్య, గైరుబోయిన సాంబయ్య, శిరంసెట్టి దుర్గరావు, గైరుబోయిన పాములు, బత్తుల వెంకటేశ్వరరావు, JAC సభ్యులు జూటు దుర్గరావు, బుర్రి సత్యనారాయణ, బేతపూడి శేషగిరిరావు, గుండాల వీర రాఘవులు, యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments