Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా.. విశాఖలో జడుసుకుంటున్న జనం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:38 IST)
కరోనా కేసులు దేశంలో లక్షను దాటాయి. అలాంటి మహమ్మారి కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తే ఎలా వుంటుంది. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వస్తే అతని పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఓ కుటుంబంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకింది. విశాఖలో ఓ కుటుంబంలో 8 మంది నివసిస్తుంటారు. వీరిలో మొదట ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మొదట కరోనా సోకింది. ఏప్రిల్ 1 వ తేదీన కరోనా సోకింది.
 
కాగా, కరోనాకు ట్రీట్మెంట్ తీసుకోవడంతో నయం అయ్యి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఇంట్లో అందరికి కరోనా సోకింది. ఆ తరువాత మరలా మొదట కరోనా సోకిన వ్యక్తికి తిరిగి కరోనా రావడంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
 
ఒకేసారి వచ్చిన వ్యక్తిలో వైరస్‌ను అడ్డుకోగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, అవి కరోనాను ఎటాక్ చేసే శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు చెప్తుండగా, కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకే తిరిగి రెండోసారి కరోనా సోకడంతో వైద్యులతోపాటు అటు వైజాగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments