Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసిన వృద్ధురాలు.. నా కుమారుడు అంటూ..? (video)

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:22 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్నారు. కబ్జాకి గురైన తన స్థలాన్ని తిరిగిన ఇప్పించిన పవన్ ఫోటోకు ఓ వృద్ధురాలు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ తన కుమారుడు అంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. తన భూమిని తనవారే కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన పవన్ కల్యాణ్.. వారం రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించారు. సంబంధిత భూపత్రాలను పరిశీలించి.. కబ్జా అయిన భూమిని సొంతమైన వృద్ధురాలికే అందజేశారు. సమస్యను తెలుసుకుని తన కొడుకులా ఆ సమస్యను పరిష్కరించిన పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇంకా ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసింది. 
 
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు పిఠాపురంకు రావడం మన అందరి అదృష్టమని కొనియాడింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments