Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసిన వృద్ధురాలు.. నా కుమారుడు అంటూ..? (video)

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:22 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్నారు. కబ్జాకి గురైన తన స్థలాన్ని తిరిగిన ఇప్పించిన పవన్ ఫోటోకు ఓ వృద్ధురాలు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ తన కుమారుడు అంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. తన భూమిని తనవారే కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన పవన్ కల్యాణ్.. వారం రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించారు. సంబంధిత భూపత్రాలను పరిశీలించి.. కబ్జా అయిన భూమిని సొంతమైన వృద్ధురాలికే అందజేశారు. సమస్యను తెలుసుకుని తన కొడుకులా ఆ సమస్యను పరిష్కరించిన పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇంకా ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసింది. 
 
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు పిఠాపురంకు రావడం మన అందరి అదృష్టమని కొనియాడింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments