Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసిన వృద్ధురాలు.. నా కుమారుడు అంటూ..? (video)

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:22 IST)
Pawan kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తున్నారు. కబ్జాకి గురైన తన స్థలాన్ని తిరిగిన ఇప్పించిన పవన్ ఫోటోకు ఓ వృద్ధురాలు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ తన కుమారుడు అంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. తన భూమిని తనవారే కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదును స్వీకరించిన పవన్ కల్యాణ్.. వారం రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించారు. సంబంధిత భూపత్రాలను పరిశీలించి.. కబ్జా అయిన భూమిని సొంతమైన వృద్ధురాలికే అందజేశారు. సమస్యను తెలుసుకుని తన కొడుకులా ఆ సమస్యను పరిష్కరించిన పవన్‌పై ప్రశంసలు కురిపించింది. ఇంకా ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసింది. 
 
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు పిఠాపురంకు రావడం మన అందరి అదృష్టమని కొనియాడింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments