Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవులతో 4 రోజులు ఆఫీసులు బంద్‌

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:18 IST)
ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు రానున్నాయి. 10వ తేదీ (రెండో శనివారం), 11న (ఆదివారం), 13న (ఉగాది), 14న (అంబేడ్కర్‌ జయంతి) కావడంతో నాలుగు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌ కానున్నాయి.

ఇక 12న(సోమవారం) క్యాజువల్‌ లీవు (సీఎల్‌) పెట్టుకుంటే.. ఐదురోజుల పాటు సెలవులు ఉంటాయి. మరోవైపు.. బ్యాంకులకు కూడా వరుసగా సెలవులు రానున్నాయి.

ఒక్క సోమవారం రోజునే వర్కింగ్‌ డే. ఆ ఐదు రోజుల్లో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వరుస సెలవులతో కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుంది. దీంతో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments