Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్డి కులస్తులను అవమానిస్తున్నారు.. ఆర్ఆర్ఆర్‌పై ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:21 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రెడ్డి కులస్తులను కించ పరిచేలా, అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
 
నిజానికి తనను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దారుణమైన రీతిలో వ్యవహరించిందంటూ ఎన్‌హెచ్ఆర్సీకి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేరారు. ఎన్‌‍హెచ్‌‍ఆర్సీ ఛైర్మన్ పీసీ పంత్‌ను కలిసిన రఘురామ తన అరెస్టు నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. 
 
ఈ క్రమంలో ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి .. రఘురామరాజుపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించేలా రఘురామరాజు వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
రఘురామ వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా కరుణాకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు అందజేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments