Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సీజ‌న్ ప్లాంట్ ప్రారంభించిన చంద్ర‌బాబు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (15:15 IST)
చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు మ‌ళ్ళీ అక్క‌డి క్యాడ‌ర్ ని సెట్ చేసుకునే ప‌నిలో ఉన్నారు. కోవిడ్ మూడో వేవ్ వ‌స్తున్న త‌రుణంలో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో 
50 లక్షల రూపాయ‌ల‌ ఖర్చుతో ఎన్టీఆర్ ట్రస్ట్ నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు ప్రారంభించారు. 
 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ విపత్తు వచ్చినా ఎన్టీయార్ ట్రస్ట్ నుంచి సేవలు అందుతున్నాయ‌న్నారు. కోవిడ్ సమయంలో ట్రస్ట్ సేవలు ప్రజలను ఆదుకున్నాయ‌ని, కుప్పం ఆసుపత్రిలో తాము ప్లాంట్ పెడితే, దానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశార‌న్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇతర ఆసుపత్రుల్లో ప్లాంట్ ఎందుకు పెట్టలేద‌ని ప్ర‌శ్నించారు.
 
 
వరద బాధితులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుంద‌ని, వరదల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన 48 కుటుంబాలకు ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసింద‌న్నారు. త‌న భార్య భువనేశ్వరి బాధిత కుటుంబానికి లక్ష చొప్పున అందించార‌ని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటి ఇతర సంస్థలు ఆపద సమయంలో పేదలకు అండగా నిలవాల‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments