Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో 40 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (14:54 IST)
కర్నూలు జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు లోనయ్యారు. ఈ విద్యార్థుల అస్వస్థతపై కాలేజీ యాజమాన్యం గోప్యత పాటించండం అనేక అనుమానాలకు తావిస్తుంది. 
 
ఈ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసారు. వారిలో దాదాపు 40 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులు వాంతులు, విరేచానాలు చేసుకున్నారు. ఈ విషాయన్ని కొందరు విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం చేరవేశారు. 
 
దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం అస్వస్థతకు లోనైన విద్యార్థులను హుటాహుటిన ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో 15 మంది తీవ్రంగాను, మరో ఐదుగురి పరిస్థితి విషమంగాను ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments