Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ - పురంధేశ్వరి వెల్లడి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (11:29 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని రూ.100 నాణెంపై ఆయన బొమ్మను ముద్రించేందుకు సమ్మతం తెలిపింది. ఈ విషయానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 కరెన్సీ నాణెం వాడుకలోకి రానుందని చెప్పారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments