Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ - పురంధేశ్వరి వెల్లడి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (11:29 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని రూ.100 నాణెంపై ఆయన బొమ్మను ముద్రించేందుకు సమ్మతం తెలిపింది. ఈ విషయానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 కరెన్సీ నాణెం వాడుకలోకి రానుందని చెప్పారు. అలాగే, ఎన్టీఆర్‌కు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన తండ్రి తన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments