Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 21వ వర్థంతి.. టీడీపీ అవినీతిపై పోరాటానికే వైసీపీలో చేరాను : లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోస

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (09:31 IST)
ఎన్టీఆర్ 21వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద గల ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ సూచించిన మార్గంలో ఆయన ఆశయ సాధనకోసం పోరాటం సాగిస్తున్నాన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతిపై పోరాటం చేయడానికే తాను వైసీపీలో చేరానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
 
మరోవైపు ఎన్టీ రామారావు 21 వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి అయిన భువనేశ్వరి, ఆమె కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. కాగా... ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్‌రామ్‌, జూ.ఎన్టీఆర్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. 

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments