Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం సిద్ధివినాయకుడికి ఎన్నారై భక్తుడు రూ. 7 కోట్ల భారీ కానుక

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:49 IST)
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకుడు ఎంతో శక్తిమంతమైనవారుగా చెపుతుంటారు. ఆ దేవాలయానికి వెళ్లి భక్తులు స్వామివారిని మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.
 
ఆ స్వామివారికి తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. ఆలయ పునర్ నిర్మించేందుకు అయ్యే ఖర్చు రూ. 8.5 కోట్లు తనే భరిస్తానని చెప్పిన భక్తుడు తొలి దఫాగా రూ. 7 కోట్లు చెక్కును ఆలయ ఈవోకి అందించారు. 
 
ఆలయానికి వచ్చిన ఆ ఎన్నారై భక్తుడు, కుటుంబానికి ఈవో ఆలయ మర్యాదలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తన పేరును వెల్లడించేందుకు ఎన్నారై భక్తుడు నిరాకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments