Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం సిద్ధివినాయకుడికి ఎన్నారై భక్తుడు రూ. 7 కోట్ల భారీ కానుక

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:49 IST)
చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకుడు ఎంతో శక్తిమంతమైనవారుగా చెపుతుంటారు. ఆ దేవాలయానికి వెళ్లి భక్తులు స్వామివారిని మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.
 
ఆ స్వామివారికి తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. ఆలయ పునర్ నిర్మించేందుకు అయ్యే ఖర్చు రూ. 8.5 కోట్లు తనే భరిస్తానని చెప్పిన భక్తుడు తొలి దఫాగా రూ. 7 కోట్లు చెక్కును ఆలయ ఈవోకి అందించారు. 
 
ఆలయానికి వచ్చిన ఆ ఎన్నారై భక్తుడు, కుటుంబానికి ఈవో ఆలయ మర్యాదలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తన పేరును వెల్లడించేందుకు ఎన్నారై భక్తుడు నిరాకరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments