Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడిలో 140 పాజిటివ్ కేసులు కాదు ఇంకా ఎక్కువే.. ఎంతంటే?

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు కరోనా సోకినట్లు అధికారికంగా పాలకమండలి ఛైర్మన్ నిర్థారించారు. వై.వి.సుబ్బారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం 140 మందికి కరోనా సోకినట్లు చెప్పారాయన. అయితే అధికారికంగా మరికొన్ని వివరాలు వెలువడించారు అధికారులు.
 
అందులో మొత్తం 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఉంది. టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారి వివరాలు.. అత్యధికంగా ఎపిఎస్పీఎఫ్‌ సిబ్బందిలో 43 మందికి, పోటు కార్మికుల్లో 27మందికి, అర్చకులు, దీక్షితులు, వాహన బోయలు మరో 21 మంది ఉన్నారు. ఈ మొత్తం కలిపితే 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా లెక్కలు ప్రకటించారు.
 
ఇప్పటికే పెద్దజియ్యర్‌కు కరోనా సోకడం.. అర్చకులు, మిగిలిన వారికి కరోనా సోకుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments