Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడిలో 140 పాజిటివ్ కేసులు కాదు ఇంకా ఎక్కువే.. ఎంతంటే?

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు కరోనా సోకినట్లు అధికారికంగా పాలకమండలి ఛైర్మన్ నిర్థారించారు. వై.వి.సుబ్బారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం 140 మందికి కరోనా సోకినట్లు చెప్పారాయన. అయితే అధికారికంగా మరికొన్ని వివరాలు వెలువడించారు అధికారులు.
 
అందులో మొత్తం 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఉంది. టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారి వివరాలు.. అత్యధికంగా ఎపిఎస్పీఎఫ్‌ సిబ్బందిలో 43 మందికి, పోటు కార్మికుల్లో 27మందికి, అర్చకులు, దీక్షితులు, వాహన బోయలు మరో 21 మంది ఉన్నారు. ఈ మొత్తం కలిపితే 158 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా లెక్కలు ప్రకటించారు.
 
ఇప్పటికే పెద్దజియ్యర్‌కు కరోనా సోకడం.. అర్చకులు, మిగిలిన వారికి కరోనా సోకుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భక్తులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments