Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు ఖాయం.. నాన్ పొలిటికల్ జేఏసీతో హోం మంత్రి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (15:08 IST)
ఏపీ హోం మంత్రి సుచరితని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సోమవారం గుంటూరులో కలిశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, మూడు పంటలు పండే భూములలో రాజధాని సాధ్యం కాదని హోంమంత్రి చెప్పారు. 
 
అమరావతి అభివృద్ధికి వేల కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఉద్యమాలు చేసే వారు కూడా ఆలోచించాలన్నారు. మొత్తం రాజధానిని తరలించడం లేదుకదా.. అన్ని ప్రాంతాలకు వికేంద్రికరణ చేస్తే మంచిదేగా అని సుచరిత సమాదాన మిచ్చారు. 
 
హోంమంత్రి వ్యాఖ్యాలపై స్పందించిన జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. అమరావతి ఏర్పాటు సమయంలోనే ఎందుకు వైసీపీ పార్టీ అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 13 జిల్లాలకు కేంద్ర స్థానంలోనే అమరావతి రాజధానిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీరు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments