Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నాని, పార్థసారథిలకు నాన్​బెయిలబుల్​ వారెంట్​

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:21 IST)
2015 సంవత్సరంలో విజయవాడ సబ్​ కలెక్టర్​ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అనధికారిక ధర్నా చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశారు. వ్యక్తిగత హాజరుకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

గైర్హాజరు కావడం వల్ల వారితో పాటు మరో పది మందికి వారెంటు జారీ చేశారు. ధర్నా కేసులో అభియోగాలను ఎదుర్కొంటూ న్యాయస్థానానికి హాజరుకాని మంత్రి కొడాలి నాని(ఏ4), ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి(ఏ1)లకు నాన్​ బెయిలబుల్​ వారెంటు జారీ చేస్తూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఏడుకొండలు ఆదేశాలు ఇచ్చారు.

2015 జూన్​ 25న విజయవాడ సబ్​ కలెక్టర్​ కార్యాలయం వద్ద అనధికారికంగా నాని, పార్థసారథి, మరో 18 మంది ధర్నా చేయడం వల్ల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని జడ్జి ఆదేశించారు. గైర్హాజరవడం వల్ల వారితో పాటు మరో పది మందికి జడ్జి నాన్​ బెయిలబుల్​ వారెంటు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments