Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో ఏదో మాట్లాడినదానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:02 IST)
ఏపీ స‌మాచార మంత్రి పేర్నినానితో స‌మావేశం అయిన త‌ర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ‌త సంవత్సరం చిరంజీవి గారితో ప్రముఖులంతా సీఎం జ‌గ‌న్ ని కలిశార‌ని, ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల కొంత గ్యాప్ వచ్చింద‌ని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంద‌ని, సినిమా అనేది చాలా సున్నితమైనద‌ని ఆయ‌న ఆయ‌న వివ‌రించారు.

ఎలాంటి దుష్ప్రభావమైనా ముందు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆ ప్రభావం పడుతుంద‌ని, ఇపుడు రెండు తెలుగు ప్రభుత్వాలు సానుకూల వాతావరణంలోనే ఉంద‌ని చెప్పారు. ఆన్ లైన్  టిక్కెటింగ్, ఆక్విపెన్సీ గురించి చర్చించామ‌ని తెలిపారు. మా సినిమాను వివాదం చేయవద్ద‌ని,  రాజకీయం వల్ల మా సినిమాకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉంద‌ని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని, ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ పై కౌంట‌ర్ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments