Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో ఏదో మాట్లాడినదానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు...

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (20:02 IST)
ఏపీ స‌మాచార మంత్రి పేర్నినానితో స‌మావేశం అయిన త‌ర్వాత నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. గ‌త సంవత్సరం చిరంజీవి గారితో ప్రముఖులంతా సీఎం జ‌గ‌న్ ని కలిశార‌ని, ఆ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల కొంత గ్యాప్ వచ్చింద‌ని చెప్పారు. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంద‌ని, సినిమా అనేది చాలా సున్నితమైనద‌ని ఆయ‌న ఆయ‌న వివ‌రించారు.

ఎలాంటి దుష్ప్రభావమైనా ముందు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఆ ప్రభావం పడుతుంద‌ని, ఇపుడు రెండు తెలుగు ప్రభుత్వాలు సానుకూల వాతావరణంలోనే ఉంద‌ని చెప్పారు. ఆన్ లైన్  టిక్కెటింగ్, ఆక్విపెన్సీ గురించి చర్చించామ‌ని తెలిపారు. మా సినిమాను వివాదం చేయవద్ద‌ని,  రాజకీయం వల్ల మా సినిమాకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మీడియాపై ఉంద‌ని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేద‌ని, ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ పై కౌంట‌ర్ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments