Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతటి వారైనా శిక్ష తప్పదు: వాసిరెడ్డి పద్మ

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:05 IST)
20 ఏళ్ల విద్యార్ధినిని ఇంజినీరింగ్ విద్యార్థులు గత రెండు ఏళ్ళుగా అత్యాచారం చేయడం దారుణమైన ఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ కాన్ఫిరెన్స్ హలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కేసును మహిళా కమిషన్,ప్రభుత్వం,పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది అన్నారు.
 
ఈ కేసులో ఏ-1 ముద్దాయి పోలీస్ కొడుకు అని తెలిపారు. ఈ కేసులో అత్యాచారానికి గురైనా విద్యార్థిని కేసు వెనుక ఇంకా కొందరు మహిళా విద్యార్థునులు ఉన్నారు అని వారు కూడా అత్యాచారానికి గురైన మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోర్న్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు అని చెప్పారు.
 
చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 'దిశ' కేసు నమోదు అయితే ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం