Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుకు పాస్ అక్కర్లేదు... ముగ్గురికి మించరాదు : డీజీపీ సవాంగ్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్ జిల్లాల ప్రయాణానికి అనుమతినిచ్చారు. ఇందుకోసం కారు కోసం ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని, అయితే, కారులో ముగ్గురుకు మించి ప్రయాణించడానికి వీల్లేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. 
 
జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపే విషయమై ఎస్పీలు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు జిల్లాల సరిహద్దు దాటి ప్రయాణికులను తరలిస్తున్నందున వ్యక్తిగత వాహనాలకు అనుమతులు ఎందుకనే ప్రశ్నలు వస్తున్న విషయాన్ని ఉటంకించారు. 
 
జిల్లాల మధ్య ప్రయాణించే వారికి ప్రత్యేక పాస్‌లు తీసేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు మినహా ఎక్కడా వాహనాలకు పాస్‌లు అడగవద్దని ఆదేశించారు. కారులో ముగ్గురికి మించి ప్రయాణించకూడదని, పోలీసులు ఎక్కడ వాహనాన్ని అపినా అందులో ప్రయాణికులందరికీ మాస్క్‌లు ఉండి తీరాల్సిందేనని డీజీపీ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments