Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు..

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (13:39 IST)
తిరుమల శ్రీవారి ఆలయ ముందుకు నీళ్ళు రావాలంటే అది సాధ్యం కాదు. కానీ నివర్ ఎఫెక్ట్‌తో తిరుమల గిరుల్లో వరదనీరు పొంగిపొర్లుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుమలలోని డ్యాములన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు పచ్చగా భక్తులకు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
 
అయితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు వరదనీరు నిలిచిపోయింది. దీంతో టిటిడి సిబ్బంది ఆ వరద నీటిని మిషన్ల సహాయంతో ఆలయానికి దూరంగా పంపింగ్ చేస్తున్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో టిటిడి సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
 
ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న భక్తులకు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దే జాగ్రత్తలు చెబుతున్నారు. వర్షం పడుతుండటంతో నెమ్మదిగా వెళ్ళాలని సూచిస్తున్నారు. మోటారు సైకిళ్లపై వెళుతున్న వారినైతే మరింత నెమ్మదిగా వెళ్ళాలని సూచనలిస్తున్నారు టిటిడి సిబ్బంది. అయితే శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు రావడం మాత్రం చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడే వచ్చిందని టిటిడి అధికారులు చెబుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments