Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు నిర్మలా సీతారామన్: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని..?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (20:20 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కార్మికులు యత్నించారు. ఇక ఎయిర్‌ పోర్టులో ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు, నిర్వాసితులను అరెస్ట్‌ చేసి తరలించారు పోలీసులు. 
 
శనివారం  పొందూరు పర్యటనలో భాగంగా జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు నిర్మల సీతారామన్‌. రేపు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళతారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు ముగిశాక 3 గంటలకు బయలుదేరి విశాఖపట్నం వస్తారు. ఇక్కడి నుంచి సాయంత్రం 5.55 గంటలకు ఢిల్లీ వెళతారు.  
 
స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కార్మికుల డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నిర్మలా సీతారామన్ నేడు పోర్ట్ గెస్ట్ హౌస్‌ విశ్రాంతి తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments