Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్టే డే శోభనం ముగిసింది, భర్త లేచి చూసేసరికి షాక్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (17:06 IST)
ఎవరికైనా మొదటి రాత్రి చాలా ముఖ్యమైనది. ఆ రోజు కోసం కొత్త జంటలు వేయికళ్లతో వేచి చూస్తూ ఉంటారు. అయితే అతనికి మాత్రం ఫస్ట్ డే శోభనం కాస్త చేదుగా మారింది. తాళికట్టిన భార్య తన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయింది. 
 
నెల్లూరుజిల్లా సమీపంలోని పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన మురళికి ఇది వరకే పెళ్లయ్యింది. ఆరునెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది భార్య. పిల్లలు ఇద్దరు చిన్నవారు కావడంతో ఇంకో పెళ్ళి చేసుకున్నాడు మురళి. 
 
అదే ఊరికి చెందిన రాజమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. మొదటిరోజు... ఫస్ట్ డే శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం ముగిసింది. పెళ్లి కొడుకు మంచి నిద్రలో ఉన్నాడు. అయితే నిద్ర లేచి ఉదయం చూసేసరికి పక్కన భార్య లేదు...ఇంట్లో నగలు కూడా లేవు. 
 
80 వేల రూపాయల నగదులో పాటు 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్ళింది. దీంతో బంధువులందరూ అవాక్కవుతున్నారు. ఆమె ఒక్కటే డబ్బులు, బంగారాన్ని తీసుకెళ్లిందా.. లేకుంటే ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానం బంధువుల్లో కలుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments