Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన సంవత్సర వేడుకలను ఇంటివద్దనే జరుపుకోవాలి: గుడివాడ ఆర్డీవో

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:52 IST)
కరోనా వైరస్ ఉన్నందున గుడివాడ డివిజన్ పరిధిలో గల ప్రజలందరు డిశంబరు, 31, జనవరి 1 తేదీల్లో  నూతన సంవత్సర వేడుకును ఇంటివద్దనే జరుపుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్  విజ్ఞప్తి చేసారు.

బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనుకుమార్ మీడియోతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నందున ప్రజలు తమ ఆరోగ్య రీత్యా ఇంటివద్దనే నూతన సంవత్సర వేడుకను నిర్వహించుకోవాలన్నారు.  

ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో  గుమిగూడటం గాని కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కొంత మంది  మద్యం సేవించి రోడ్లపై తిరగుతూ  ఇతరులను ఇబ్బంది  పెట్టడం మనం చూస్తున్నామని, అటువంటి వాటికి తావు లేకుండా ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత బైక్ లకు సైలర్సు తీసేసీ కేరంతలు కొడుతూ తిరగకూడదన్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు  ఏర్పడే సమయంలో  సమస్యలు ఉత్పన్నవుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments