Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన సంవత్సర వేడుకలను ఇంటివద్దనే జరుపుకోవాలి: గుడివాడ ఆర్డీవో

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:52 IST)
కరోనా వైరస్ ఉన్నందున గుడివాడ డివిజన్ పరిధిలో గల ప్రజలందరు డిశంబరు, 31, జనవరి 1 తేదీల్లో  నూతన సంవత్సర వేడుకును ఇంటివద్దనే జరుపుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్  విజ్ఞప్తి చేసారు.

బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనుకుమార్ మీడియోతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నందున ప్రజలు తమ ఆరోగ్య రీత్యా ఇంటివద్దనే నూతన సంవత్సర వేడుకను నిర్వహించుకోవాలన్నారు.  

ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో  గుమిగూడటం గాని కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కొంత మంది  మద్యం సేవించి రోడ్లపై తిరగుతూ  ఇతరులను ఇబ్బంది  పెట్టడం మనం చూస్తున్నామని, అటువంటి వాటికి తావు లేకుండా ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత బైక్ లకు సైలర్సు తీసేసీ కేరంతలు కొడుతూ తిరగకూడదన్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు  ఏర్పడే సమయంలో  సమస్యలు ఉత్పన్నవుతాయన్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments