Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:33 IST)
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది టీటీడీ.

క్యాష్ ఆన్ డిపాజిట్ విధానం అమలు చేయనున్నామని.. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుంది.

ఎంత మొత్తం ధరను నిర్ణయించిన గదిని అద్దెకు తీసుకుంటే, అంతే మొత్తంలో ముందుగానే టీటీడీ ఖాతాకు డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పింది.

అయితే గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలిపింది. కొత్త విధానం ఈ నెలాఖరు నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది టీటీడీ.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments