Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:33 IST)
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది టీటీడీ.

క్యాష్ ఆన్ డిపాజిట్ విధానం అమలు చేయనున్నామని.. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుంది.

ఎంత మొత్తం ధరను నిర్ణయించిన గదిని అద్దెకు తీసుకుంటే, అంతే మొత్తంలో ముందుగానే టీటీడీ ఖాతాకు డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పింది.

అయితే గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలిపింది. కొత్త విధానం ఈ నెలాఖరు నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది టీటీడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments