Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో మారనున్న పాఠశాలల స్వరూపం

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జాతీయ విధానం అమలుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులోభాగంగా, ఏపీలో ప్రభుత్వ బ‌డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. వ‌చ్చే నెలలో 3 నుంచి 5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్లో విలీనం చేయనున్నారు. దీంతో తమ ఇళ్లకు, తమ గ్రామానికి సమీపంలో ఉన్న అనేక బడులు మాయంకానున్నాయి. 
 
కొత్త విధానంతో స‌ర్కారీ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఏపీ ప్రభుత్వం అమ‌ల్లోకి తీసుకురానుంది. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో అమ‌ల్లోకి రాబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఫలితంగా ఇప్పటివ‌ర‌కూ ఉన్న ప్రైమ‌రీ, అప్పర్ ప్రైమ‌రీ, హైస్కూల్ విధానానికి బ‌దులు కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments