Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో మారనున్న పాఠశాలల స్వరూపం

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జాతీయ విధానం అమలుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులోభాగంగా, ఏపీలో ప్రభుత్వ బ‌డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. వ‌చ్చే నెలలో 3 నుంచి 5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్లో విలీనం చేయనున్నారు. దీంతో తమ ఇళ్లకు, తమ గ్రామానికి సమీపంలో ఉన్న అనేక బడులు మాయంకానున్నాయి. 
 
కొత్త విధానంతో స‌ర్కారీ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఏపీ ప్రభుత్వం అమ‌ల్లోకి తీసుకురానుంది. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో అమ‌ల్లోకి రాబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఫలితంగా ఇప్పటివ‌ర‌కూ ఉన్న ప్రైమ‌రీ, అప్పర్ ప్రైమ‌రీ, హైస్కూల్ విధానానికి బ‌దులు కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments