Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ హీటెక్కిన సింహపురి పాలిటిక్స్... ఆనం వర్సెస్ నేదురుమల్లి

Webdunia
గురువారం, 25 మే 2023 (11:56 IST)
సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఎన్నికలకు ముందే సింహపురిలో వాతావరణం హీటెక్కింది. ఈసారి రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్‌ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మౌనం వీడారు. 
 
గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలన కామెంట్స్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్‌ చేశారు. 
 
అంతేగాకుండా 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆనం కామెంట్స్‌పై కౌంటర్‌ ఇచ్చారు. 60 శాతం కాదు కదా, ఆరుగు కూడా  వైకాపాను వీడే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఈ సవాలుపై ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments