Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఆటోలోకి ఎక్కగానే పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం యత్నం

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:34 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని మినీ బైపాస్ రోడ్డులో ఓ మహిళ ఆటో ఎక్కగానే ఆ ఆటో డ్రైవర్ నేరుగా ముళ్ల పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కానీ, ఆ మహిళ ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఈమె పనులకు వెళ్లేందుకు ఆటో ఎక్కగా, పొదల్లోకి ఎత్తుకెళ్లి బలవంతం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
 
తీవ్రగాయాలైన బాధితురాలిని‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments