Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో గల్లంతైనవారికోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు బోల్తా

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:38 IST)
గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. పడవ పైన ఎవరయినా గోదావరిలోకి వెళితే బొల్తా కొడుతున్నారు. పాపికొండల నడుమ గోదావరిలో పడవ బోల్తా ఘటన మర్చిపోక ముందే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. 
 
ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గల్లంతైన 14 మంది ఆచూకి ఇప్పటికీ లేకపోవడంతో వారంతా బోటులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వుంటారేమనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గోదావరిలో వెతుకుతూ వున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా కొట్టింది. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఐతే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బోటును తిరిగి మామూలు స్థితికి తెచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments