Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ అడ్డానా? కేంద్రమంత్రి ఏమన్నారు?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (09:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో గంజాయి అక్రమ రవాణా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా, మూడు రెట్లు పెరిగింది, గత యేడాది కాలంలోనే ఏకంగా లక్ష కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
 
టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఓ ప్రశ్న వేశారు. ఏపీలలో గతంలో ఎన్నడూ లేనంతగా గంజాయి పట్టుబడుతుందని, ఈ అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు చేపట్టారంటూ ప్రశ్నించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి నిత్యాంద రాయ్ మాట్లాడుతూ, ఏపీలో స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం గత మూడేళ్ళలో భారీగా పెరిగిందని తెలిపారు. 
 
2018 సంవత్సరంలో 33930 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2019లో ఇది రెండింతలై 66665.5 కేజీలకు చేరిందన్నారు. గత యేడాది ఏకంగా 106642.7 కేజీలకు చేరిందన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేపట్టకుండా ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ సాగుకు అడ్డుకట్ట పడటం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments