Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ... సీఎం చంద్ర‌బాబు

అమరావతి: నాడు పార్ల‌మెంట్ తలుపులు మూసేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చేశారు. ఇపుడు ఏపీకి పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. న‌వనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు

Webdunia
మంగళవారం, 31 మే 2016 (21:58 IST)
అమరావతి: నాడు పార్ల‌మెంట్ తలుపులు మూసేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చేశారు. ఇపుడు ఏపీకి పూర్తి న్యాయం చేయడం కేంద్రం బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. న‌వనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సామరస్యంగా, సుహృద్భావంతో సాగాల్సిన విభజన చర్చల్ని కాంగ్రెస్ యుపిఎ వార్ రూమ్ పేరుతో ఉద్రిక్తంగా మార్చాయ‌ని విమ‌ర్శించారు. 
 
సుస్థిర ప్రభుత్వాలు లేని కాలంలోనే రాష్ట్రంలో ఆనాడు సుస్థిర అభివృద్ధి సాధించామ‌ని, జూన్ 2న 11 గంటలకు నవ నిర్మాణదీక్ష ప్రతిజ్ఞ తీసుకోవాల‌ని సీఎం ప్ర‌జ‌ల‌కు విజ్ణ్న‌ప్తి చేశారు. ఆఫీసులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సరిగ్గా  11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాల‌ని సీఎం పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments