Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టదిగ్బందంనంలో నరసరావుపేట

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:24 IST)
రాష్ట్రంలోని మొట్టమొదటి కరోనా మరణం సంభవించడంతో రోడ్లపైకి పురుగు కూడా తిరగడం లేదు. రెడ్ జోన్ ఏరియాతో పాటు పట్టణం అంత నిర్మానుష్యంగా తయారైంది.

నిన్నటి వరకు ఎదో ఒక ప్రాంతంలో సంచరిస్తూ పోలీసులు చేత తిట్లు తింటూ తన్నించుకునే బ్యాచ్ లు కూడా ఇటువైపు అసలు రాలేదు.

కరోనా విధులు నిర్వహించే పోలీసులకు, ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫెన్ పెట్టేవారు కరువయ్యారు. బట్టర్ మిల్క్, బాదం పాలు, జీలకర్ర నీళ్లు ఇచ్చేవారు. ఏకంగా ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు అంటూ సరదాగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments