Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టదిగ్బందంనంలో నరసరావుపేట

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:24 IST)
రాష్ట్రంలోని మొట్టమొదటి కరోనా మరణం సంభవించడంతో రోడ్లపైకి పురుగు కూడా తిరగడం లేదు. రెడ్ జోన్ ఏరియాతో పాటు పట్టణం అంత నిర్మానుష్యంగా తయారైంది.

నిన్నటి వరకు ఎదో ఒక ప్రాంతంలో సంచరిస్తూ పోలీసులు చేత తిట్లు తింటూ తన్నించుకునే బ్యాచ్ లు కూడా ఇటువైపు అసలు రాలేదు.

కరోనా విధులు నిర్వహించే పోలీసులకు, ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫెన్ పెట్టేవారు కరువయ్యారు. బట్టర్ మిల్క్, బాదం పాలు, జీలకర్ర నీళ్లు ఇచ్చేవారు. ఏకంగా ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు అంటూ సరదాగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments