Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ పాదయాత్రకు పేరు ఖరారు

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (11:37 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు పేరును ఖరారు చేశారు. "యువగళం" పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది. వచ్చే నెల 27వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్ర సాగుతుంది. 
 
మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఆయన పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలను కవల్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. యువత, మహిళలు, రైతులు సమస్యలను ప్రతిబింభించేలా నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. 
 
ముఖ్యంగా, యువతను ఆకట్టుకునేలా ఈ పాదయాత్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పోస్టరును అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ యాత్రకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు నారా లోకేష్ సూచనలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments