Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:20 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో చేపట్టనున్న పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల తర్వాత ఈ పాదయాత్ర మొదలవుతుంది. తొలి రోజున ఆయన 8.5 కిలోమీటర్ల మేరకు నడువనున్నారు. 
 
ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభించి, 11.03 గంటలకు ఆయన పాదయాత్రను మొదలుపెడుతారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. 
 
సభ ఆ తర్వాత కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రి శెట్టిపల్లె క్రాస్ రోడ్డు, బెగ్గినపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments