Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ దంపతులు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి వారణాసికి చేరుకున్నారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం వారణాసి నుంచి బయలుదేరి విజయవాడ నగరానికి చేరుకుంటారు.
 
కాగా, ఈ నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా వేడుక జరుగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే 52 కోట్ల మందికిపై భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి సైతం భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ నుంచి హిందూ భక్తులు తరలిరావడం విశేషం. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments