Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ దంపతులు ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి వారణాసికి చేరుకున్నారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాశీ విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం వారణాసి నుంచి బయలుదేరి విజయవాడ నగరానికి చేరుకుంటారు.
 
కాగా, ఈ నెల 26వ తేదీ వరకు మహాకుంభమేళా వేడుక జరుగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే 52 కోట్ల మందికిపై భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి సైతం భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ నుంచి హిందూ భక్తులు తరలిరావడం విశేషం. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments