Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (14:57 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం కోలుకునేవరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, "నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నాకు కరోనా లక్షణాలు ఏవీ లేవు. అలాగే, బాగానే ఉన్నాను. కానీ, నేను కోలుకునేవరకు ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసివారంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments