గల్లా జయదేవ్‌ది తాత్కాలిక విరామమే... ఆయన కోసం ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంటాయి...

వరుణ్
ఆదివారం, 28 జనవరి 2024 (20:31 IST)
టీడీపీ పార్టీ సీనియర్ నేత, గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. పైగా, గుంటూరు ప్రజలకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు. ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని ప్రసంగిస్తూ, గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని చెప్పారు. ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. మంచి వ్యక్తిత్వానికి మారుపేరు జయదేవ్ అని అన్నారు. 
 
ముఖ్యంగా, సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి నేను. రాజీయాల నుంచి తప్పుకుంటానే గానీ పార్టీ మారేది లదేు అని జయదేవ్ కరాఖండిగా చెప్పారు. ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నా. ఇంత దగ్గరయ్యామే.. ఎఁదుకు రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నారు అని అనుకుంటే విచారం కలిగింది. ఖచ్చితంగా జయదేవ్‌ను రాజకీయంగా కోల్పోతున్నాం. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అనే అంశంపై ఆయన మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments