Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జడుసుకుంటుంది : నారా లోకేశ్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (21:29 IST)
తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జడుసుకుంటుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. తాడేపల్లి పులిగా తనను తాను అభివర్ణించుకున్న జగన్ రెడ్డి ఇపుడు తాడేపల్లి పిల్లిగా మారిపోయారన్నారు. 
 
రాష్ట్రంలోని జిల్లాల్లో విపక్ష నేతల పర్యటనలను చూసి జడుసుకుంటుందని, అందుకే అనుమతులు మంజూరు చేయడం లేదన్నారు. దీనికి కారణం తాడేపల్లి ప్యాలెస్ పిల్లి భయపడింది అంటూ ఓ సింగిల్ కామెంట్స‌తో ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన తన కడప జిల్లా పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కడపకు చెందిన టీడీపీ నేత రామ ప్రసాద్‌కు రిమ్స్ పోలీసులు ఓ నోటీసును జారీ చేశారు.
 
ఇందులో "అనుమతి లేకుండా కడప జిల్లాకు వస్తున్న నారా లోకేశ్ పర్యటనలో మీరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని సదర నోటీసుల్లో రామప్రసాద్ క రిమ్స్ పోలీసులు సూచించారు. 
 
తమ సూచనలను పట్టించకోని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామప్రసాద్ ను పోలీసులు హెచ్చరించారు. ఈ నోటీసు కాపీని తన పోస్ట్‌కు జత చేసిన నారా లోకేశ్ పై కామెంట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

Barbarik: బాధతో విలపిస్తున్న త్రిబనాధారి బార్బారిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments