Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు.. ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. 
 
అంతకుముందు ఆయన కుప్పంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టారు. 
 
ఆయనతో పాటు బాలకృష్మ, పలువురుల టీడీపీ నేతలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో భాగస్వాములై ముందుకుసాగుతున్నారు. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు సుధీర్ఘంగా కొనసాగనుంది. కుప్పం నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments