చేనుకు చేపల చెరువుకి తేడా తెలీని లోకేష్: హహ్హహ్హ్హ అంటూ కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:42 IST)
నారా లోకేశ్ పైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ఇప్పుడు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ నాటకం ఆడుతున్నారని తెలిపారు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీసు సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని తెలిపారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.
 
అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్ని భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బృందం నాటకమాడుతుందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments