నారా లోకేష్‌‌పై రాళ్ల దాడి.. వైసీపీ కుక్కలు రాళ్లు రువ్వారని ఫైర్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (19:27 IST)
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌‌పై రాళ్ల దాడి జరిగింది. తెనాలిలో హత్యచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలవైపు దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి య‌త్నించిన తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 
 
హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వ‌చ్చిన త‌న‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగడం వైసీపీ దిగజారుడు తననానికి పరాకాష్ట అన్నారు. ఈ త‌ర‌హా దాడుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌మ‌పైకి వైసీపీ కుక్క‌లు రాళ్లు రువ్వాయ‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments