Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటర్న్ గిఫ్ట్ అంటే దొంగబ్బాయికి ప్రచారం చేస్తారనుకున్నా.. కానీ కేసీఆర్..?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (11:32 IST)
తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు సంబంధించిన డేటాను దొంగలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాదుకు వున్న బ్రాండ్ పరువును తీశారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 
 
ట్విట్టర్ వేదికగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందని.. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు.
 
అలాగే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి.. ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని తేలిపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీసారంటూ #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments